Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడి.. 137మంది మృతి

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (08:30 IST)
Niger Villages
మాలీ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాలపై మోటార్ సైకిళ్లపై వచ్చిన ముష్కరులు ఊచకోతకు పాల్పడ్డారు. 23 నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి నైజర్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో 137 మంది మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇస్లామిక్ తీవ్రవాదులే ఈ ఘటనకు కారణమని భావిస్తోంది. నైజర్ కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ బజౌమ్ ఎన్నిక నేపథ్యంలో ఈ దాడి జరిగింది. 
 
ఫిబ్రవరిలో జరిగిన ఈ ఎన్నికల్లో మహ్మద్ గెలిచినట్లు.. నైజర్స్ కాన్స్టిట్యుషనల్ కోర్టు ఆదివారమే అధికారికంగా ప్రకటించింది. పొరుగున ఉన్న మాలీలో ఇస్లామిక్ తిరుగుబాటు ప్రభావం నైజర్పై పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ బజౌమ్ ఏప్రిల్ 2న బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈ తరుణంలోనే ముష్కరులు తెగబడ్డారు. జనవరిలోనూ ఇలాంటి దాడే జరిగింది. అప్పుడు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తున్న ఓ సమూహంపైనా తీవ్రవాదులు దాడి చేయగా.. 66 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments