Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై పోరు.. గ్రెటాకు సమానమైన విరాళం.. ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:46 IST)
కరోనాపై పోరుకు పర్యావరణ కార్యకర్త గ్రెట్ థన్‌బర్గ్  భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు లక్ష డాలర్ల భారీ విరాళం ప్రకటించింది. హ్యూమెన్ యాక్ట్ అనే స్వచ్ఛంధ సంస్థ తనకు ఇచ్చిన లక్ష డాలర్ల బహుమానాన్ని యూనినెఫ్‌కు బదలాయిస్తున్నట్టు గ్రెటా తెలిపింది. కరోనా సంక్షోభం ప్రస్తుతం పిల్లలపై పెను ప్రభావం చూపిస్తోందని, దీర్ఘ కాలంలో బలహీన వర్గాలన్నీ దీని బారినపడతాయని గ్రెటా వ్యాఖ్యానించింది. 
 
వాతావరణం మార్పుల లాగానే కరోనా మహమ్మారి బాలల హక్కుల సంక్షోభానికి దారితీస్తోంది. నాతో పాటూ యూనిసెఫ్‌కు అందరూ  తోడ్పాటును అందించాలని గ్రెటా పిలుపు నిచ్చింది. చిన్నారుల చదువుల్ని, ఆరోగ్యాల్ని, వారి జీవితాల్ని కాపాడేందుకు మనందం నడుం బిగించాలని కోరింది. 
 
ఇకపోతే గ్రెటా విరాళంపై యూనీసెఫ్ స్పందించింది. లాక్‌డౌన్ల కారణంగా భాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు గ్రెటా సహాయం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపింది. మరోవైపు..గ్రెటాకు బహుమానం ఇచ్చిన హ్యూమన్ యాక్ట్ కూడా గ్రెటా బహుమతితో సమానమైన విరాళాన్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments