Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీస్‌లో కార్చిచ్చు.. 77మందికి పైగా మృతి.. మరో 150 మందికి తీవ్రగాయాలు

కార్చిచ్చు కారణంగా గ్రీస్‌లో 77మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. కార్చిచ్చు చెలరేగడానికి కారణాలేంటో తెలియరాలేదని.. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూ

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:07 IST)
కార్చిచ్చు కారణంగా గ్రీస్‌లో 77మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. కార్చిచ్చు చెలరేగడానికి కారణాలేంటో తెలియరాలేదని.. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు.
 
గ్రీస్‌లో సోమవారం మొదలైన దావానలం విస్తరించుకుంటూ పోతోంది. వేర్వేరు ప్రాంతాలకు పాకిన ఈ కార్చిచ్చు.. తీర ప్రాంత పట్టణమైన మాటీలో సముద్రం ఒడ్డున ఉన్న రిసార్టులో 26 మంది, ఏథెన్స్‌లో మరో 24 మందిని బలిగొన్నట్లు రెడ్ క్రాస్ అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో మరో 24 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. 
 
కార్చిచ్చును అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గత 2007లో సంభవించిన కార్చిచ్చులో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ దావానలం రేగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. కార్చిచ్చు ధాటికి భయభ్రాంతులకు గురైన సమీప ప్రాంతాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments