రోబోలను చంద్రుడిపైకి పంపండి.. రూ.136 కోట్లు గెలుచుకోండి.. పోటీలో ఇండస్...

రోబోల అభివృద్ధికి ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు రూ.205 కోట్లు గూగూల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌, గూగుల్‌, ఎక్స్‌ప్రైజ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కేవలం ప్రైవే

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (12:46 IST)
రోబోల అభివృద్ధికి ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు రూ.205 కోట్లు గూగూల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌, గూగుల్‌, ఎక్స్‌ప్రైజ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కేవలం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలే ఈ బహుమతికి అర్హులని ప్రకటించాయి. అయితే ఈ బహుమానాన్ని గెలుచుకోవాలంటే.. స్వయంగా తయారు చేసిన అంతరిక్ష నౌకను చంద్రుడిపైకి పంపాలి.
 
భారత్‌ నుంచి ‘టీం ఇండస్‌’‌ అనే కంపెనీ మాత్రమే ఈ పోటీలో పాల్గొంటోంది. ఈ నౌకను చంద్రుడిపై 500 మీటర్లు ప్రయాణింప చేయాలని గూగుల్ లునార్ తెలిపింది. తర్వాత దీని ద్వారా చంద్రుడి హైడెఫినేషన్‌ వీడియో, ఫొటోలను భూమికి చేర్చాలి. ఈ పోటీలో పాల్గొనే వారు మిషన్‌ మొత్తం ఖర్చులో 10 శాతానికి మించి ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోకూడదని వెల్లడించింది. 
 
90 శాతం నిధులు ప్రైవేటు సంస్థల నుంచే సమకూర్చుకోవాలి. పోటీలో పాల్గొనాలంటే డిసెంబరు 31, 2016 కల్లా నమోదు చేసుకోవాలి. 2017 చివరి నాటికి ఈ మిషన్‌ పూర్తి చేయాలి. మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే.. మొదటి బహుమతి కింద 2 కోట్ల డాలర్లు( రూ.136 కోట్లు), రెండో బహుమతి కింద 50 లక్షల డాలర్లు (రూ.34 కోట్లు), బోనస్‌ బహుమతి కింద 50 లక్షల డాలర్లు ఇవ్వనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments