Google AI Hub in Vizag, ప్రధాని మోడికి సుందర్ పిచాయ్ ఫోన్

ఐవీఆర్
మంగళవారం, 14 అక్టోబరు 2025 (13:56 IST)
కర్టెసి-ట్విట్టర్
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి పునాదులు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నాడు విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం గూగుల్ తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి తమ కంపెనీ విశాఖపట్టణంలో చేపట్టనున్న భవిష్యత్ ప్రణాళికలు గురించి వివరించారు. 
 
ఈ విషయాలను ఆయన తన ఎక్స్ పేజీలో ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ తొలి ఏఐ హబ్ కు సంబంధించిన ప్రణాళికలను ప్రధాని మోడికి వివరించాను. ఈ హబ్ లో గిగావాట్ సామర్థ్యం వుండే పైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్ సీ గేట్ వే, భారీస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలు వుంటాయి. ఈ కేంద్రంతో అధునాతన సాంకేతికతను భారతదేశం సంస్థలు, వినియోగదారులకు అందించనున్నాము. ఏఐ ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తామని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

RC 17: పుష్ప 3 కు బ్రేక్ - రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్.సి. 17 రెడీ

Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల రిలీజ్ అనౌన్స్‌మెంట్

Dude: ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments