Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ దాడులు.. 447 మంది చిన్నారులు మృతి

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:21 IST)
Kids
ఇజ్రాయెల్ దాడుల వల్ల 3,38,000 మంది పాలస్తీనా వాసులు నిరాశ్రయులు అయ్యారు. అలాగే ఇజ్రాయెల్‌ల్లో హమాస్ దాడుల వల్ల 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇంకా ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి చెందిన 447 మంది చిన్నారులు మృతి చెందినట్లు పాలస్తీనా ప్రకటించింది. ఇజ్రాయేల్ - హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
 
ఇప్పటివరకు మొత్తంగా 1,417 మంది ప్రాణాలు కోల్పోగా.. 6,268 మంది గాయపడ్డారని పాలస్తీనా వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఇజ్రాయేల్ తలచుకుంటే ఆహారం, ఇంధనం, విద్యుత్ కూడా అందదని తెలిసినా హమాస్ కనికరించలేదు. ఈ ఊహించని సంఘటన నుంచి తేరుకున్న ఇజ్రాయేల్ ప్రతిదాడి తీవ్రంగా చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments