Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌-నేపాల్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (20:07 IST)
ఇండో-నేపాల్ సరిహద్దుల వద్ద ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల వద్ద నేపాల్‌ పోలీసులు కాల్పులకు పాల్పడడంతో ఓ భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
అంతేకాదు, నేపాల్ పోలీసుల కాల్పుల్లో మరో నలుగురు స్థానికులకు గాయాలయ్యాయి. సోన్‌బర్బా సహిద్దులోని జానకీనగర్‌ వద్ద ఈ కాల్పుల కలకలం చెలరేగింది.

అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు సరిహద్దుల వద్ద మోహరించాయి. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. చైనా ప్రోత్సాహంతోనే నేపాల్‌ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments