Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్​లో హౌతీ ఉగ్రవాదుల దాడి.. 17మంది మృతి

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (09:57 IST)
యెమెన్​లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మృతిచెందారు. మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్​ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.
 
యెమెన్​లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి సైతం ఉందని ఆ దేశ సైన్యాధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డట్లు పేర్కొన్నారు.
 
మరిబ్​ నగరంలోని మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్​ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు వివరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రోన్ల సాయంతో అంబులెన్సులపైనా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments