Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో భారత్ - పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు.. 24 గంటలుగా...

సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోమారు ఉల్లంఘించి యధేచ్చగా కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ప్రతి కాల్పులకు దిగి ధీటుగా స

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (10:43 IST)
సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోమారు ఉల్లంఘించి యధేచ్చగా కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ప్రతి కాల్పులకు దిగి ధీటుగా సమాధానమిచ్చింది. 
 
జమ్ముకాశ్మీర్‌ ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం రాత్రి నుంచి కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలు కాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా, పాకిస్థాన్ ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు.. నౌషేరా, ఆర్‌ఎస్‌ పురా సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపైనా, పౌర ఆవాసాలపైనా కాల్పులకు తెగబడింది. ధీటుగా స్పందించిన భారత జవాన్ల కాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి పాక్‌ సైన్యం కాల్పులు ప్రారంభించిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments