Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో భారత్ - పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు.. 24 గంటలుగా...

సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోమారు ఉల్లంఘించి యధేచ్చగా కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ప్రతి కాల్పులకు దిగి ధీటుగా స

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (10:43 IST)
సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోమారు ఉల్లంఘించి యధేచ్చగా కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ప్రతి కాల్పులకు దిగి ధీటుగా సమాధానమిచ్చింది. 
 
జమ్ముకాశ్మీర్‌ ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం రాత్రి నుంచి కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలు కాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా, పాకిస్థాన్ ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు.. నౌషేరా, ఆర్‌ఎస్‌ పురా సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపైనా, పౌర ఆవాసాలపైనా కాల్పులకు తెగబడింది. ధీటుగా స్పందించిన భారత జవాన్ల కాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి పాక్‌ సైన్యం కాల్పులు ప్రారంభించిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments