Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాన్ మస్క్‌కు మధ్య అక్రమ సంబంధం.. వార్తలు వైరల్

Webdunia
సోమవారం, 25 జులై 2022 (15:42 IST)
గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్‌కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. 
 
చాలా ఏళ్లుగా మస్క్, సెర్గీ బ్రిన్‌ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అయితే తన భార్యతో మస్క్‌కు అఫైర్ ఉందనే విషయం తెలిసినప్పటి నుంచి వారి మధ్య సంబంధం బలహీనపడుతూ వచ్చింది.
 
ఈ ఏడాది జనవరిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేశారు. 2021 డిసెంబర్ 15 నుంచి తాను, షనన్ విడిగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన కూతురుని జాయింట్ కస్టడీకి ఇవ్వాలని కోరారు.       
 
మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ పార్టీలో బ్రిన్‌కు మస్క్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.  
తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ గ్రిమ్స్‌తో మస్క్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత మస్క్, షనన్‌ల అఫైర్ వెలుగులోకి వచ్చింది. గ్రిమ్స్‌తో మస్క్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
మరో విషయం ఏమిటంటే... మస్క్‌కు సంబంధించిన మరో అఫైర్ తాజాగా బయటపడింది. తన కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న షివోన్ అనే మహిళతో ఆయనకు సంబంధం ఉంది. 2021 డిసెంబర్‌లో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిందనే వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments