Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాన్ మస్క్‌కు మధ్య అక్రమ సంబంధం.. వార్తలు వైరల్

Webdunia
సోమవారం, 25 జులై 2022 (15:42 IST)
గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్‌కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. 
 
చాలా ఏళ్లుగా మస్క్, సెర్గీ బ్రిన్‌ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అయితే తన భార్యతో మస్క్‌కు అఫైర్ ఉందనే విషయం తెలిసినప్పటి నుంచి వారి మధ్య సంబంధం బలహీనపడుతూ వచ్చింది.
 
ఈ ఏడాది జనవరిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేశారు. 2021 డిసెంబర్ 15 నుంచి తాను, షనన్ విడిగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన కూతురుని జాయింట్ కస్టడీకి ఇవ్వాలని కోరారు.       
 
మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ పార్టీలో బ్రిన్‌కు మస్క్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.  
తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ గ్రిమ్స్‌తో మస్క్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత మస్క్, షనన్‌ల అఫైర్ వెలుగులోకి వచ్చింది. గ్రిమ్స్‌తో మస్క్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
మరో విషయం ఏమిటంటే... మస్క్‌కు సంబంధించిన మరో అఫైర్ తాజాగా బయటపడింది. తన కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న షివోన్ అనే మహిళతో ఆయనకు సంబంధం ఉంది. 2021 డిసెంబర్‌లో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిందనే వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments