Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీయుల బుద్ధి మారదా? చేప అక్కడ ఇరుక్కుపోయింది..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (18:59 IST)
చైనీయలు ఏది పడితే అది తినడం వల్లే కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఎవి తినాలో వాటిని మాత్రమే తినకుండా ఏవి పడితే అవి తింటున్నారు.. చైనీయులు. తాజాగా ఏదో తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనాలోని గ్యాంగ్ డన్ ప్రాంతానికి చెందిన ఓ 30 సంవత్సరాల యువకుడు కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్‌కు వెళ్ళాడు. హాస్పిటల్‌లో అతడిని స్కాన్ చేస్తే మలద్వారంలో ఓ చేప ఇరుక్కుపోయి వుండటం గమనించిన వైద్యులు షాకయ్యారు. మామూలు పద్దతిలో దానిని బయటకు తీయాలని చూశారు. కానీ, కుదరలేదు.
 
దీంతో ఆపరేషన్ చేసి ఆ చేపను బయటకు తీయాల్సి వచ్చింది. వండుకొని తింటే నోటి ద్వారా లోపలికి వెళ్తుంది. చైనీయులు కాబట్టి పచ్చిగా అయినా తింటారు అది వేరే విషయం. చచ్చిన చేపను వైద్యులు ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments