Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీయుల బుద్ధి మారదా? చేప అక్కడ ఇరుక్కుపోయింది..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (18:59 IST)
చైనీయలు ఏది పడితే అది తినడం వల్లే కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఎవి తినాలో వాటిని మాత్రమే తినకుండా ఏవి పడితే అవి తింటున్నారు.. చైనీయులు. తాజాగా ఏదో తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనాలోని గ్యాంగ్ డన్ ప్రాంతానికి చెందిన ఓ 30 సంవత్సరాల యువకుడు కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్‌కు వెళ్ళాడు. హాస్పిటల్‌లో అతడిని స్కాన్ చేస్తే మలద్వారంలో ఓ చేప ఇరుక్కుపోయి వుండటం గమనించిన వైద్యులు షాకయ్యారు. మామూలు పద్దతిలో దానిని బయటకు తీయాలని చూశారు. కానీ, కుదరలేదు.
 
దీంతో ఆపరేషన్ చేసి ఆ చేపను బయటకు తీయాల్సి వచ్చింది. వండుకొని తింటే నోటి ద్వారా లోపలికి వెళ్తుంది. చైనీయులు కాబట్టి పచ్చిగా అయినా తింటారు అది వేరే విషయం. చచ్చిన చేపను వైద్యులు ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments