Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు విద్యార్థులకు బహిష్కరణ భయం.. ఒకరు ఆత్మహత్య?

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (10:22 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టబద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించనివారి గుండెల్లో ఆయన రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇలా అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశానికి పంపిస్తున్నారు. ఇప్పటికే 250 మంది వరకు స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న అనేక మంది ప్రవాస భారతీయులకు బహిష్కరణ భయం పట్టుకుంది. ఇదే భయంతో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మృతుడి వివరాలు మాత్రం తెలియాల్సివుంది 
 
మృతుడి స్నేహితుడి కథనం మేరకు ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సాయికుమార్ రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూయార్క్ వెళ్ళాలడు. అక్కడే తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి వేట మొదలుపెట్టారు. వీరిని గుర్తించి వెనక్కి పంపుతున్నారు.
 
ఈ క్రమంలోనే సాయికుమార్ రెడ్డి పని చేసే చోట కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి, సాయికుమార్ రెడ్డి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనను కూడా బష్కరిస్తారన్న భయంతో పనిచేస్తున్న చోటే సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న్టుట తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments