Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిలో బాణాసంచా పేల్చితే ఆర్నెల్ల జైలుశిక్ష

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (10:23 IST)
ఈ నెల 24వ తేదీన దేశ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇందుకోసం వివిధ రకాల క్రాకర్స్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దేశ ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగను ఢిల్లీ వాసులు మాత్రం ఎలాంటి శబ్దాలు చేయకుండానే జరుపుకోవాల్సివుంటుంది. ఢిల్లీ వ్యాప్తంగా బాణాసంచా పేల్చకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమిస్తే మాత్రం రూ.200 అపరాధం లేదా ఆర్నెల్ల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తామని హెచ్చరించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే టపాసులు కొనుగోలు చేసినా ఈ అపరాధం విధిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, హస్తిలో వాయుకాలుష్యంతో పాటు శబ్దకాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా, దీపావళి సమయంలో కాల్చే మతలాబుల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీంతో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించారు. 
 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments