Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిలో బాణాసంచా పేల్చితే ఆర్నెల్ల జైలుశిక్ష

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (10:23 IST)
ఈ నెల 24వ తేదీన దేశ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇందుకోసం వివిధ రకాల క్రాకర్స్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దేశ ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగను ఢిల్లీ వాసులు మాత్రం ఎలాంటి శబ్దాలు చేయకుండానే జరుపుకోవాల్సివుంటుంది. ఢిల్లీ వ్యాప్తంగా బాణాసంచా పేల్చకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమిస్తే మాత్రం రూ.200 అపరాధం లేదా ఆర్నెల్ల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తామని హెచ్చరించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే టపాసులు కొనుగోలు చేసినా ఈ అపరాధం విధిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, హస్తిలో వాయుకాలుష్యంతో పాటు శబ్దకాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా, దీపావళి సమయంలో కాల్చే మతలాబుల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీంతో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments