Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపైనే కరోనా శవాలు.. మార్చురీలు మూత.. అట్టడబ్బాల తయారీ..

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (11:59 IST)
కరోనా మహమ్మారికి అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఈక్వెడార్‌లోని గ్వాయాస్ నిలిచింది. కోవిడ్-19 మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్య భారీగా నమోదైంది. గ్వాయాస్‌లో ఏప్రిల్ ముందు రెండు వారాల్లో 6700 మంది చనిపోయారు. గ్వాయాస్‌లో చనిపోయినవారి సగటు గణాంకాలతో పోలిస్తే ఈ సంఖ్య 5 వేలకు పైనే ఉంది. అందుకే గ్వాయాస్, ఈక్వెడార్‌లోనే కాకుండా, మొత్తం లాటిన్ అమెరికాలో కోవిడ్-19 వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం అయ్యింది. ఇక్కడ కరోనా వ్యాపించడం వల్ల మాత్రమే జనం చనిపోలేదు. 
 
మహమ్మారి వల్ల నగరంలో వైద్య సదుపాయాలు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. దాంతో, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వెంటనే అవసరమైన వైద్య సహాయం అందించలేకపోయారు. శవాల సంఖ్య పెరగడంతో అట్ట డబ్బాలను తయారు చేయడం ప్రారంభించారు. ఈక్వెడార్‌లోనే అత్యంత పెద్ద పట్టణం, గ్వాయాస్ రాజధాని అయిన గ్వాయాక్విల్ మార్చురీలో పనిచేసే కేటీ మేజికా "మేం కార్లలో, అంబులెన్సుల్లో, ఇళ్లలో, రోడ్లపై ఉన్న ఎన్నో శవాలను చూశాం అని చెప్పారు. ఆస్పత్రుల్లో తగినన్ని పడకలు లేకపోవడం ఇందుకు కారణమని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments