Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెన్యాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు.. 169కి చేరిన మృతులు

సెల్వి
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:59 IST)
Kenya Floods
కెన్యాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 169కి చేరుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ కెన్యా పట్టణంలోని మై మహియులో సోమవారం ఉదయం డ్యామ్ పేలడంతో 48 మంది మృతి చెందగా, అనేక మంది నిరాశ్రయులైనారని ఐజాక్ మవౌరా తెలిపారు. 
 
వర్షాల కారణంగా ఇప్పటి వరకు 169 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతు అయిన వారి కోసం రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశం ప్రస్తుతం ఎల్ నినో ప్రేరేపిత సగటు కంటే ఎక్కువ వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. కెన్యా వాతావరణ విభాగం భారీ వర్షాలు ఈ వారం కూడా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు మరియు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments