Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం, కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందట

ఐవీఆర్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:08 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న దానిపై రైజ్ సంస్థ సర్వే వివరాలను వెల్లడించింది. ఈ సర్వేలో తెదేపా-జనసేన-భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని తెలిపింది.
 
కూటమి 108 నుంచి 120 స్థానాల వరకూ విజయం సాధిస్తుంది. అధికార వైసిపికి ఈసారి ఎన్నికల్లో పరాజయం తప్పదన్నట్లు వున్నది. ఆ పార్టీకి కేవలం 41 నుంచి 54 స్థానాల వచ్చే పరిస్థితి వుంది. ఐతే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తేలింది. ఆసక్తికరంగా పదేళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో విజయం సాధించే అవకాశం వున్నదట. ఇకపోతే మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను కూటమి 18 స్థానాల్లో విజయ బావుటా ఎగురువేస్తుందని సర్వే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments