Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో కాల్ ఫైర్.. 59కి చేరిన మృతుల సంఖ్య.. ప్యారడైజ్ కాలిపోయింది..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (14:20 IST)
అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సంభవించిన కార్చిచ్చు అక్కడి ప్యారడైజ్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చేసింది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 59మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత వారం రోజులుగా క్యాంప్ ఫైర్, వూల్సే ఫైర్, కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు ఉత్తర కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. కార్చిచ్చుకు తోడు విపరీతమైన గాలులు తోడు కావడంతో సమీప ప్రాంతాలను కాల్చి పారేస్తోంది. దీనిని చల్లార్చేందుకు వేలాది మంది అగ్ని మాపక సిబ్బంది రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నారు.
 
దీనిపై హై అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని ఆదేశించింది. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 59  మంది ప్రాణాలు కోల్పోగా, 130 మంది ఆచూకీ గల్లంతయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments