Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో కాల్ ఫైర్.. 59కి చేరిన మృతుల సంఖ్య.. ప్యారడైజ్ కాలిపోయింది..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (14:20 IST)
అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సంభవించిన కార్చిచ్చు అక్కడి ప్యారడైజ్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చేసింది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 59మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత వారం రోజులుగా క్యాంప్ ఫైర్, వూల్సే ఫైర్, కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు ఉత్తర కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. కార్చిచ్చుకు తోడు విపరీతమైన గాలులు తోడు కావడంతో సమీప ప్రాంతాలను కాల్చి పారేస్తోంది. దీనిని చల్లార్చేందుకు వేలాది మంది అగ్ని మాపక సిబ్బంది రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నారు.
 
దీనిపై హై అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని ఆదేశించింది. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 59  మంది ప్రాణాలు కోల్పోగా, 130 మంది ఆచూకీ గల్లంతయ్యింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments