Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో కాల్ ఫైర్.. 59కి చేరిన మృతుల సంఖ్య.. ప్యారడైజ్ కాలిపోయింది..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (14:20 IST)
అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సంభవించిన కార్చిచ్చు అక్కడి ప్యారడైజ్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చేసింది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 59మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత వారం రోజులుగా క్యాంప్ ఫైర్, వూల్సే ఫైర్, కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు ఉత్తర కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. కార్చిచ్చుకు తోడు విపరీతమైన గాలులు తోడు కావడంతో సమీప ప్రాంతాలను కాల్చి పారేస్తోంది. దీనిని చల్లార్చేందుకు వేలాది మంది అగ్ని మాపక సిబ్బంది రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నారు.
 
దీనిపై హై అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని ఆదేశించింది. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 59  మంది ప్రాణాలు కోల్పోగా, 130 మంది ఆచూకీ గల్లంతయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments