Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాను ప్రభావం... 2.19 లక్షల మంది ఖాళీ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:04 IST)
బంగ్లాదేశ్ దేశంలో సిత్రాంగ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు చెందిన 2.19 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను ప్రభావం బంగ్లాదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో అధికంగా కనిపిస్తుంది. ఈ తుఫాను ధాటికి ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తుఫాను బాధితుల కోసం 6,925 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికి పైగా రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. మరోవైపు తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఇది సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి తీర ప్రాంతంలోని 15 జిల్లాలకు చెందిన 2,19,990 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను తీరం దాటినపుడు అలలు ఎగిసిపడుతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సాఖ హెచ్చరికలు జారీచేసింది. కాక్స్ బజారులోని 10 లక్షల మంది రొహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు వారికి అత్యవసరమైన ఆహారం, మందులు, తాగునీరు, టార్పాలిన్లు అందజేస్తున్నట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments