Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిచ్చుపెట్టిన చైనా : భారత్ - పాక్‌ల మధ్య యుద్ధం తప్పదా?

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (13:39 IST)
ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనికంతటికీ చైనా ప్రధాన కారణమని అమెరికా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకునే అంశంపై విల్స్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్ మెన్ స్పందిస్తూ, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించడమే చైనా ప్రధాన లక్ష్యమని... అయితే, ఈ వ్యవహారం చివరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అందువల్ల చైనా కోరికల మేరకు పాకిస్థాన్ పని చేస్తోందని.. ఇది పాకిస్థాన్ తన రక్షణ, ఆర్థిక వ్యవస్థలను స్వయంగా నాశనం చేసుకోవడమేనని కూగల్ మెన్ చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... ప్రాజెక్టు ముందుకు సాగితే, ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments