Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో చైనాను మించిపోయిన భారత్.. లాక్ డౌన్‌లో..?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (16:35 IST)
లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలో నమోదవుతున్నాయి. ఈ విషయంలో భారత దేశం చైనాను కూడా మించిపోయి. కొత్త రికార్డును నమోదు చేసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో రెండు నెలల పాటు ఇంటి పట్టునే జనాలు వున్నారు. 
 
దేశంలోనూ కూడా లాక్ డౌన్ గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంతో జనాలుంటే.. మనదేశ ప్రజలు మాత్రం శృంగారంలో మునిగి తేలుతున్నారట. పిల్లలను కనే పనిలో బిజీ బిజీగా ఉన్నారట.
 
ప్రస్తుతం ఇదే రికార్డుగా నిలిచిపోనుంది. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ప్రపంచం 11.60 కోట్ల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. వారిలో దాదాపు 2 కోట్లమంది భారతదేశంలో పుడతారు. అంటే లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలోనే నమోదు అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments