Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విజృంభణ.. 7లక్షల మంది మృతి.. నాలుగో స్థానంలో భారత్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:47 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటివరకు వరకు 7 లక్షల 53 వేల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 2,10,91,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,53,479 మంది బాధితులు మరణించారు. 
 
అత్యధిక మరణాలతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 1,70,415 మంది మరణించగా, 1,05,564 మరణాలతో బ్రెజిల్‌, 55,293 మృతులతో మెక్సికో, 47,033 మందితో భారత్ తొలి నాలుగు స్థానంలో ఉన్నాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 64,19,775 యాక్టివ్ కేసులు ఉండగా, 1,39,17,825 మంది కోలుకున్నారు. అమెరికాలో 64,15,666 మంది కరోనా బారినపడగా, బ్రెజిల్‌లో 32,29,621, భారత్‌లో 24,59,613, రష్యాలో 9,07,758, దక్షిణాఫ్రికాలో 5,72,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments