Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాను వణికిస్తున్న వైరస్ భారత్‌లోకి వ్యాపించిందా?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (13:05 IST)
చైనాను వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌ 5 దేశాలకు పాకింది. థాయ్‌లాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు ఆ వైరస్‌ బారినపడినట్టు సమాచారం. వైరస్‌ కారణంగా చైనాలో ఆరుగురు మృతి చెందగా 300 మందికి వైరస్‌ సోకిందని అధికారులు ధ్రువీకరించారు. 
 
జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకే ఈ వ్యాధి ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో దీన్ని అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించడంపై బుధవారం భేటీ కానున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
 
కాగా, వైరస్‌ ముప్పు నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ అప్రమత్తమైంది. చైనా, హాంకాంగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులను స్కానింగ్‌ చేసేందుకు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు సహా దేశంలోని 7ప్రధాన విమానాశ్రయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే భారత్‌లోకి ఈ వైరస్ వ్యాపించకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments