చైనాలో మళ్లీ కరోనా... అదే వూహాన్‌లో 11 కేసులు.. లాక్‌డౌన్

Webdunia
సోమవారం, 11 మే 2020 (09:45 IST)
కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరంలో మళ్లీ కోవిడ్-19 కేసులు నమోదైనాయి. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే చైనాలో 17 కేసులు నమోదైనాయి. దీంట్లో అయిదు కేసులు వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్ నగరంలోనే చోటుచేసుకున్నాయి. 
 
చైనాలోని ఈశాన్యంలో ఉన్న జిలిన్ ప్రావిన్సులోని షూలన్ నగరంలో కొత్తగా ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో ఆ నగరాన్ని లాక్ డౌన్ చేశారు. ఈ కేసులన్నీ ఓ దోబీ మహిళకు లింకై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దోబీ వృత్తి చేపట్టే 45 ఏళ్ల మహిళ మొదట తన భర్తకు, సోదరులకు, ఆ తర్వాత ఫ్యామిలీ సభ్యులందరికీ వైరస్‌ను అంటించింది. వాస్తవానికి ఆమెకు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు.
 
వైరస్ కేసులు బయటపడడంతో షూలన్ నగరంలో ఉన్న అన్ని పబ్లిక్ స్థలాలను మూసివేశారు. నగరవాసులందర్నీ ఇంటికే పరిమితం కావాలంటూ ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపేశారు. ఆ నగరాన్ని హైరిస్క్ ప్రాంతంగా ప్రకటించారు. దోబీ వృత్తి చేసే మహిళకు వైరస్ సోకడంతో.. చైనాలోని సోషల్ మీడియాలో ఇదే చర్చాంశమైంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments