Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (17:39 IST)
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న చైనాలోని వూహాన్ ప్రాంతంలో అన్నెం శృతి అనే యువతి చిక్కుకునిపోయింది. ఈ యువతి కర్నూలు జిల్లాకు చెందిన యువతి కావడం గమనార్హం. ఈ యువతి టీసీఎల్ కంపెనీలో పనిచేస్తూ వస్తోంది. శిక్షణ నిమిత్తం గత ఏడాది ఆగస్టులో తిరుపతి నుంచి 60 మంది ఉద్యోగులతో కలసి చైనా వెళ్లింది. 
 
అయితే, చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ ఉన్న భారతీయులందరినీ కేంద్రం స్వదేశానికి రప్పిస్తోంది. ఇందుకోసం రెండు ప్రత్యేక విమానాలు నడిపింది. అయితే, అన్నెం శృతిని మాత్రం విమానం ఎక్కనివ్వలేదు. దీనికి కారణం ఆ యువతినికి 90 డిగ్రీల జ్వరం ఉండటంతో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా దించేశారు. 
 
తనతో పాటు మిగిలిన ఇద్దరు చెరో చోట చిక్కుకుని ఉండిపోయామని.. తిండి మందులు ఏమి ఇవ్వడం లేదని కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం  బీజనవేములలో ఉంటున్న తల్లిదండ్రులకు వాట్సాప్ వీడియో ద్వారా సమాచారం చేరవేసింది. 
 
శృతికి ఈనెల 14న మహానంది మండలం తమ్మడపల్లెకు చెందిన యువకునితో వివాహంనిశ్చయం అయింది. 
పెళ్లి దగ్గర పడుతున్న తరుణంలో శృతి చైనాలో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వెంటనే స్పందించి తమ కుమార్తెను ఇంటికి చేర్చాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments