Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ప్రమాదం.. కరెన్సీతో లావాదేవీలొద్దు..

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (19:12 IST)
ప్రపంచ దేశాలను కరోనా కలకలం రేపిస్తున్న నేపథ్యంలో అధికంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ కుదిరినంత వరకు డిజిటల్‌గా పేమెంట్లు చేయడమే ఉత్తమం అనే చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత వరకు కార్డులు, నోట్లు వద్దు అంటూ చర్చ సాగింది.
 
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోట్లు కంటే కూడా ఈ కాంటెక్ట్ లెస్ పేమెంట్‌లే మంచిదని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ పరికరాలకి ఎలానో కొరత లేదు కాబట్టి గూగుల్ పే ఫోన్ పే లాంటి వాటిల్లో ఖర్చు చెయ్యడం ఉత్తమమని వరల్డ్ హెల్త్ ఆర్గనిజేషన్ తెలిపింది.  
 
నేరుగా బ్యాంకు నుండి ట్రాన్సకాక్షన్ చెయ్యడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి కరోనా సోకకుండా వుండాలంటే కరెన్సీని కూడా అతిగా వాడటం మానేయాలని నిపుణులు అంటున్నారు. కరెన్సీ నోట్లతో కూడా కరోనాతో ప్రమాదమే కాబట్టి ఆన్ లైన్ పేమెంట్లే బెస్ట్ అంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments