Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ప్రమాదం.. కరెన్సీతో లావాదేవీలొద్దు..

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (19:12 IST)
ప్రపంచ దేశాలను కరోనా కలకలం రేపిస్తున్న నేపథ్యంలో అధికంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ కుదిరినంత వరకు డిజిటల్‌గా పేమెంట్లు చేయడమే ఉత్తమం అనే చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత వరకు కార్డులు, నోట్లు వద్దు అంటూ చర్చ సాగింది.
 
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోట్లు కంటే కూడా ఈ కాంటెక్ట్ లెస్ పేమెంట్‌లే మంచిదని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ పరికరాలకి ఎలానో కొరత లేదు కాబట్టి గూగుల్ పే ఫోన్ పే లాంటి వాటిల్లో ఖర్చు చెయ్యడం ఉత్తమమని వరల్డ్ హెల్త్ ఆర్గనిజేషన్ తెలిపింది.  
 
నేరుగా బ్యాంకు నుండి ట్రాన్సకాక్షన్ చెయ్యడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి కరోనా సోకకుండా వుండాలంటే కరెన్సీని కూడా అతిగా వాడటం మానేయాలని నిపుణులు అంటున్నారు. కరెన్సీ నోట్లతో కూడా కరోనాతో ప్రమాదమే కాబట్టి ఆన్ లైన్ పేమెంట్లే బెస్ట్ అంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments