Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ అధ్యక్షుని ప్రతినిధికి కరోనా పరీక్షలు

Webdunia
గురువారం, 7 మే 2020 (17:46 IST)
బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ పరీక్షలు జరిపినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. అయితే బోల్సెనారో గురించి తెలియాల్సి వుంది.

బోల్సెనారో స్పోక్స్‌మాన్‌ అయిన ఒటావియో డో రెగో బారోస్‌ (59) ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారని, అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేవని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు జరిపినట్లు సమాచారం.
 
భారత్ లో రెండు వారాల్లో రెట్టింపు
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతంగా విజృంభిస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యులు షమికా రవి తెలిపిన వివరాల ప్రకారం దేశంలో కరోనా వద్ధి రేటు ఇప్పుడు 6.6 శాతంగా ఉంది. మే 2 న ఈ వఅద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. గతంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. 
 
అయితే ఇప్పుడు 11 రోజుల్లోనే రెట్టింపు అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,561 కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు.

మొత్తం కేసుల సంఖ్య 52, 900 కాగా, 1783 మంది మృత్యువాతపడ్డారు. 15,267 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments