బ్రెజిల్‌ అధ్యక్షుని ప్రతినిధికి కరోనా పరీక్షలు

Webdunia
గురువారం, 7 మే 2020 (17:46 IST)
బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ పరీక్షలు జరిపినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. అయితే బోల్సెనారో గురించి తెలియాల్సి వుంది.

బోల్సెనారో స్పోక్స్‌మాన్‌ అయిన ఒటావియో డో రెగో బారోస్‌ (59) ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారని, అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేవని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు జరిపినట్లు సమాచారం.
 
భారత్ లో రెండు వారాల్లో రెట్టింపు
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతంగా విజృంభిస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యులు షమికా రవి తెలిపిన వివరాల ప్రకారం దేశంలో కరోనా వద్ధి రేటు ఇప్పుడు 6.6 శాతంగా ఉంది. మే 2 న ఈ వఅద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. గతంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. 
 
అయితే ఇప్పుడు 11 రోజుల్లోనే రెట్టింపు అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,561 కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు.

మొత్తం కేసుల సంఖ్య 52, 900 కాగా, 1783 మంది మృత్యువాతపడ్డారు. 15,267 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments