Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఆశ్రయం పొందిన జాక్మా?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (16:45 IST)
jack ma
చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాక్మా కొన్ని నెలల క్రితం అదృశ్యమై జపాన్‌లో ఉన్నట్లు సమాచారం. జాక్మా ఒక చైనీస్ వ్యాపారవేత్త, అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అలీబాబాతో పాటు యాంట్‌తో సహా కంపెనీలను నడుపుతున్నాడు. 
 
2020లో, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు వడ్డీ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నాయని కామెంట్స్ చేశారు. చైనా సర్కారు, జాక్మా మధ్య కొనసాగుతున్న వివాదాల మధ్య చైనా ప్రభుత్వం జాక్మా యాంట్ అండ్ అలీబాబా కంపెనీలకు చెందిన రూ.3.18 లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఆ తర్వాత జాక్మా కనిపించకుండా పోవడం మరింత కలకలం రేపింది.
 
జక్మా గృహనిర్బంధంలో ఉన్నారని, అతను మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జాక్మా జపాన్‌లో ఆశ్రయం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరు నెలల క్రితం జపాన్‌లో కుటుంబంతో ఆశ్రయం పొంది అనేక దేశాల పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments