చైనాలో కరోనా వైరస్ విజృంభణ.. స్టెల్త్‌ ఒమిక్రాన్‌‌తో భయం భయం

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (12:16 IST)
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిలిన్ ప్రావిన్సుల్లో శుక్రవారం కరోనాతో ఇద్దరు చనిపోయినట్టు తెలిపారు. కోవిడ్ పుట్టిల్లు చైనాలో మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 5,000 మరణాలే సంభవించినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో హైటెన్షన్ మొదలైంది. 
 
ఒమిక్రాన్‌ సబ్-వేరియంట్‌ విరుచుకుపడటంతో చైనా వణుకుతోంది. రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వైరస్‌ తీవ్రతరం అవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ముందు నుంచి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలుచేస్తున్న చైనా.. తాజాగా స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కేసులు ఉక్కిరిబిక్కిరవుతోంది. 
 
కోవిడ్-19 మరణాలు కూడా నమోదు అవుతుండటంతో చైనా మరింత కలవరానికి గురవుతోంది. కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కేసుల కట్టడి కోసం చైనా 13 నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments