Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా ప్రళయం - ఒకే రోజు 3.7 కోట్ల పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (10:10 IST)
డ్రాగన్ కంట్రీ (చైనా)లో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తుంది. ఇందుకు నిదర్శనమే ఒకే రోజు ఏకంగా 3.7 కోట్ల పాజిటివ్ కేసులు నమోదుకావడం. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో డ్రాగన్ కంట్రీ పాలకలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
 
డిసెంబరు తొలి 30 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. ఇది చైనా జనాభాలో 18 శాతం. అలాగే, ఈ వారంలో ఒకే రోజున  గత 24 గంటల్లోనే ఏకంగా 3.7 కోట్లమంది కరోనా పాజిటివ్ బాధితులుగా మారారు. చైనాలో ఇంతకుముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసులు 40 లక్షలు కాగా, ఇపుడు ఈ సంఖ్యను మించిందిపోయింది.
 
ఇపుడు ఏకంగా దాదాపుగా 4 కోట్ల కేసులు నమోదుకావడం చైనాలో కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ఇంత స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదైన దాఖలాలు లేవు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా వైరస్ తీవ్ర ఏ స్థాయిలో ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. అదేసమయంలో డ్రాగన్ పాలకులు మాత్రం కరోనా మరణాలపై మాత్రం నోరు విప్పడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments