Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా ప్రళయం - ఒకే రోజు 3.7 కోట్ల పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (10:10 IST)
డ్రాగన్ కంట్రీ (చైనా)లో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తుంది. ఇందుకు నిదర్శనమే ఒకే రోజు ఏకంగా 3.7 కోట్ల పాజిటివ్ కేసులు నమోదుకావడం. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో డ్రాగన్ కంట్రీ పాలకలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
 
డిసెంబరు తొలి 30 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. ఇది చైనా జనాభాలో 18 శాతం. అలాగే, ఈ వారంలో ఒకే రోజున  గత 24 గంటల్లోనే ఏకంగా 3.7 కోట్లమంది కరోనా పాజిటివ్ బాధితులుగా మారారు. చైనాలో ఇంతకుముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసులు 40 లక్షలు కాగా, ఇపుడు ఈ సంఖ్యను మించిందిపోయింది.
 
ఇపుడు ఏకంగా దాదాపుగా 4 కోట్ల కేసులు నమోదుకావడం చైనాలో కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ఇంత స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదైన దాఖలాలు లేవు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా వైరస్ తీవ్ర ఏ స్థాయిలో ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. అదేసమయంలో డ్రాగన్ పాలకులు మాత్రం కరోనా మరణాలపై మాత్రం నోరు విప్పడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments