Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిబెట్‌లో తొలి బుల్లెట్ రైలు.. జూలై ఒకటో తేదీన ప్రారంభం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (12:51 IST)
Bullet Train
టిబెట్‌లో తొట్టతొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నింగిచి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు.

ఈ రైలు మార్గం 435.5 కిలోమీటర్ల దూరం ఉంది. జూలై ఒకటో తేదీన చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ఈ రైలు మార్గాన్ని ఆవిష్కరించారు. ఈ ఎలక్ట్రిక్ రైలు మార్గాన్ని శుక్రవారం ప్రారంభించారు. 
 
ఫుక్సింగ్ బుల్లెట్ రైలును ఈ కొత్త రూట్లో నడిపించారు. ఖిన్‌ఘాయి-టిబెట్ రైల్వే మార్గం తర్వాత.. సిచువాన్-టిబెట్ రైల్వే రెండవ మార్గం కావడం విశేషం. సరిహద్దుల రక్షణ అంశంలో కొత్త రైల్వే లైన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. 
 
సిచువాన్- టిబెట్ రైల్వే లైన్‌.. చెంగ్డూ నుంచి ప్రారంభం అవుతుంది. సిచువాన్ ప్రావిన్సు రాజధానియే చెంగ్డూ. ఈ కొత్త రైలు మార్గంతో చెంగ్డూ, లాసా మధ్య ప్రయాణం 48 గంటల నుంచి 13 గంటల వరకు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments