Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సరిహద్దు తలనొప్పి : రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచిన చైనా

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (13:11 IST)
ఇటీవలి కాలంలో భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. చైనా బలగాలు హద్దుమీరుతుంటే.. వాటిని భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా తన రక్షణ బడ్జెట్​ను భారీగా పెంచింది. ఈ ఏడాది 209 బిలియన్​ డాలర్లు రక్షణ శాఖకు కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం ఎక్కువ. 
 
రక్షణ బడ్జెట్​ను చైనా ఏటికేడు పెంచుకుంటూపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనా‌.. ఈ సంవత్సరం రక్షణ రంగానికి 209 బిలియన్‌ డాలర్లు కేటాయించినట్లు నేషనల్​ పీపుల్స్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​పీసీ) పార్లమెంట్​లో ప్రకటించింది. ఇది భారత రక్షణ బడ్జెట్‌కు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. 
 
ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం అధికంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టడానికి కాదని.. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికేనని చైనా స్పష్టం చేసింది. శాంతియుత అభివృద్ధి, భద్రతా విధానాలకు తమ దేశం కట్టుబడి ఉందని తెలిపింది .ఒక దేశం ఇతరులకు ముప్పు కలిగిస్తుందా లేదా అనేది.. ఆ దేశ రక్షణ విధానంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments