Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహాలను సేకరించి.. మాంసాన్ని ముక్కలు చేసి అమ్మేస్తున్న చైనా వ్యాపారులు!

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (17:20 IST)
చైనాలో దారుణం వెలుగు చూసింది. మృతదేహాలను సేకరించి.. మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విక్రయిస్తున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ మాంసాన్ని ఆఫ్రికా దేశమైన జాంబియాకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ మాట వింటుంటూనే ఎంతటివారైనా గజగజ వణికిపోవాల్సిందే. ఇంతకీ ఈ వివరాలను పరిశీలిద్ధాం.
 
జాంబియాకు చెందిన ఓ మహిళ చైనాలో నివసిస్తుంది. ఆ మహిళ ఆఫ్రికాలోని తన బంధువులకు ఈ మాంసాన్ని తినొద్దంటూ సోషల్ మీడియాలో హెచ్చరించింది. మృతదేహాలను సేకరించి, వాటిని ముక్కలుగా చేసి విక్రయిస్తున్నారని తన పోస్ట్‌లో పేర్కొంది. 
 
అయితే ఈ విషయంపై జాంబియాకు చెందిన ఉన్నతాధికారి స్పందించారు. చైనా నుంచి మానవ మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. చైనా విదేశాంగ అధికారి యాంగ్ యౌమింగ్ కూడా ఈ వార్తలను ఖండించారు. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇది ఓ స్థానిక పత్రిక సృష్టించిన పుకారుగా ఆయన పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments