Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న తండ్రి... నేడు కూతుళ్ళు... వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌తో విజ‌య‌వాడ‌లో విషాదం

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (16:50 IST)
విజ‌య‌వాడ :  విజ‌య‌వాడ‌లో ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ళు రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద సంఘ‌ట‌న ఇది. రాయనపాడు వద్ద రైలు కింద పడి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఇందులో ష‌హీనా, ప‌ర్వీన్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మూడో అమ్మాయి రుక్విన్ విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతోంది. 
 
ఈ ముగ్గురి ఆత్మ‌హ‌త్య య‌త్నం వెనుక పెను విషాద‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాదు కెపిహెచ్‌బికి చెందిన ర‌ఫీకి వీరు కుమార్తెలు. వారం క్రితం ర‌ఫీ అనుమానాస్ప‌ది స్థితిలో విజ‌య‌వాడ పోరంకిలో మృతి చెందాడు. ఆయ‌న మృతిపై పోలీసు విచార‌ణ జ‌రుగుతుండ‌గా, ఇపుడు అత‌ని కుమార్తెలు ఇలా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. అయితే, వీరంతా అయిదుగురు అక్కాచెల్లెళ్ల‌ని, వీరిలో పెద్దామెకు పోరంకిలో వ్య‌క్తితో పెళ్ల‌యిన‌ట్లు తెలుస్తోంది. కుటుంబ క‌ల‌హాలే వీరి మృతికి కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. ఈ ముగ్గురు బీటెక్, ఎంసీఎలు చ‌దివిన‌ట్లు తెలిసి... అంతా క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments