Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని చూస్తే చంద్రబాబుకు అన్ని తడిసిపోతాయ్ : సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (16:36 IST)
ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెళితే చాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్ని వణికిపోతాయని, తడిసిపోతాయని సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ఏదో సాధిస్తానని చెప్పి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ప్రధాని నుంచి చంద్రబాబు తీసుకురాలేకపోయారని విమర్శించారు. 12 అంశాలను ప్రధాని ముందుంచిన చంద్రబాబు వాటిలో ఒక్క అంశంపై స్పష్టత తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. 
 
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతోందని, దీనిపై కేంద్రప్రభుత్వం, కేంద్ర జలసంఘం స్పందించాలన్నారు. చంద్రబాబు అభివృద్ది మొత్తం అమరావతిలోనే చేస్తున్నారని, 13 జిల్లాలను గాలికొదిలేశారన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎపికి లోటు బడ్జెట్‌ రూ.13,275 కోట్లు ఉంటే కనీసం ఒక్కరూపాయి కూడా ప్రధాని ఇవ్వలేదని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments