5జీ సాంకేతికతతో చైనా వైద్యుల ఆపరేషన్.. అరుదైన ఘనత సాధించారు..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:26 IST)
చైనా వైద్యులు అత్యంత అరుదైన ఘనత సాధించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తున్న చైనా.. మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. బీజింగ్‌లోని రోగికి హైనస్ ద్వీపం నుంచి ఆపరేషన్ చేశారు చైనా వైద్యులు. ఇందుకు గాను హువాయి 5జీ సాంకేతిక సహకరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వున్న రోగికి, మెదడు సంబంధిత శస్త్రచికిత్స జరుగుతుండగా, ఆపరేషన్ థియేటర్‌కు రాలేకపోయినా.. డాక్టర్ దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం నుంచి 5జీ రిమోట్ హ్యాండ్ సహాయంతో శస్త్రచికిత్సను పూర్తి చేశాడు. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ హవాయీ తయారు చేసిన 5జీ సాంకేతికతతో అనుసంధానమైన కంప్యూటర్, రోబోట్ల ద్వారా ఈ పని పూర్తయింది.
 
ఈ విధంగా ఓ ఆపరేషన్ జరగడం ప్రపంచ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. లింగ్ జీపీ అనే వైద్యుడు ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో వున్న అన్ని పరికరాలను బీజింగ్‌కు చాలా దూరంలోని హైనన్ ద్వీపం నుంచి ఆపరేట్ చేస్తూ, రోగి మెదడులోకి బ్రెయిన్ పేస్ మేకర్ ను ఎక్కించే పనిని పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగికి స్వాంతన లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments