Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ సాంకేతికతతో చైనా వైద్యుల ఆపరేషన్.. అరుదైన ఘనత సాధించారు..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:26 IST)
చైనా వైద్యులు అత్యంత అరుదైన ఘనత సాధించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తున్న చైనా.. మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. బీజింగ్‌లోని రోగికి హైనస్ ద్వీపం నుంచి ఆపరేషన్ చేశారు చైనా వైద్యులు. ఇందుకు గాను హువాయి 5జీ సాంకేతిక సహకరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వున్న రోగికి, మెదడు సంబంధిత శస్త్రచికిత్స జరుగుతుండగా, ఆపరేషన్ థియేటర్‌కు రాలేకపోయినా.. డాక్టర్ దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం నుంచి 5జీ రిమోట్ హ్యాండ్ సహాయంతో శస్త్రచికిత్సను పూర్తి చేశాడు. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ హవాయీ తయారు చేసిన 5జీ సాంకేతికతతో అనుసంధానమైన కంప్యూటర్, రోబోట్ల ద్వారా ఈ పని పూర్తయింది.
 
ఈ విధంగా ఓ ఆపరేషన్ జరగడం ప్రపంచ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. లింగ్ జీపీ అనే వైద్యుడు ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో వున్న అన్ని పరికరాలను బీజింగ్‌కు చాలా దూరంలోని హైనన్ ద్వీపం నుంచి ఆపరేట్ చేస్తూ, రోగి మెదడులోకి బ్రెయిన్ పేస్ మేకర్ ను ఎక్కించే పనిని పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగికి స్వాంతన లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments