Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను టార్చర్ పెట్టి చితక్కొట్టిన కజికిస్థాన్ మాజీ మంత్రి...

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (14:31 IST)
కజికిస్థాన్‌ దేశానికి చెందిన మాజీ మంత్రి ఒకరు తన భార్యను ఏకంగా ఎనిమిది గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చితకబాదాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. 44 యేళ్ల కౌండ్యక్ బిషిమబేయెవ్ కజకిస్థాన్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈయన 31 యేళ్ల భార్య సాల్టానంట్ నుకెనోవాపై ఆయన దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్తా వెలుగులోకి రావడంతో వైరల్ అయ్యాయి. దాదాపు ఎనిమిది గంటలపాటు ఆమె భార్యను నిర్బంధించి దాడి చేశారు.
 
తన భర్త బంధువుల రెస్టారెంట్‌లో నుకెనోవా గత యేడాది నవంబరులో విగతజీవిగా కనిపించారు. భర్తే ఆమెను దారుణంగా హింసించి చంపశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోణలను ఆయన ఖండించారు. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా ఆయన నేరాన్ని అంగీంకరించారు. అయితే, అమెను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదని కోర్టుకు తెలిపారు. కానీ, ఆ దేశంలో మాత్రం మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కేసు విచారణ కోర్టులో సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments