Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి.. 15మందికి గాయాలు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (12:34 IST)
Bus
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో అదుపు తప్పిన ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. గుయ్‌జో ప్రావిన్స్‌లో అన్షున్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు అదుపుతప్పి హోంగ్ షాన్ చెరువులో పడిపోయింది. చెరువులో సగభాగం వరకు మునిగిపోవడంతో 21మంది మరణించారు. 
 
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లైంతైన వారి కోసం గాలిస్తున్నారు.

బస్సులో గావోకా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారని.. పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై గుయ్‌జో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments