Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాగా వేస్తున్న ఒమిక్రాన్ వైరస్ - కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:56 IST)
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ సర్కారు ఇపుడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 30 యేళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో బూస్టర్ డోస్‌కు సంబంధించిన బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే40 యేళ్లు పైబడిన వారికి బూస్టచర్ డోసులను అక్కడి ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు 30 యేళ్లు పైబడిన వారికి కూడా ఈ డోస్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డోస్‌లను వేయించుకునేందుకు ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌పై ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments