Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాగా వేస్తున్న ఒమిక్రాన్ వైరస్ - కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:56 IST)
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ సర్కారు ఇపుడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 30 యేళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో బూస్టర్ డోస్‌కు సంబంధించిన బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే40 యేళ్లు పైబడిన వారికి బూస్టచర్ డోసులను అక్కడి ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు 30 యేళ్లు పైబడిన వారికి కూడా ఈ డోస్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డోస్‌లను వేయించుకునేందుకు ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments