భారత సైన్యమా కాస్కో.. మరిన్ని దాడులు జరుగుతాయ్: జైషే

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (10:38 IST)
భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ఏ క్షణమైనా ఆ దాడులు జరుగవచ్చునని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ భారత్‌ని రెచ్చగొట్టేందుకు మరో వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఒక టెర్రరిస్ట్ మాట్లాడుతూ.... భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ధైర్యం ఉంటే ఎదుర్కోమని భారత సైన్యానికి సవాలు విసిరాడు. దీంతో పుల్వామా ఆత్మాహుతి దాడి పాక్ పనేనని ముందు నుండి ఆరోపిస్తున్న భారత్‌కు ప్రస్తుతం మరో ఆధారం లభించింది. 
 
కాగా పుల్వామాలో భారత సీఆర్పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ షాక్ ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించిన విషయం తెలిసిందే.

పుల్వామా దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉంటే.. ఆధారాలు చూపాలంటూ భారత్‌ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో జైష్ మరో వీడియోను విడుదల చేసి పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments