Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు

ఐవీఆర్
శుక్రవారం, 3 జనవరి 2025 (16:15 IST)
సెల్ఫీల పిచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తోంది. కొంతమందిని చావు చివరి వరకూ తీసుకుని వెళ్తోంది. ఈ వార్తలను చూసైనా పాఠాలు నేర్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి తప్పులను చేస్తూ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు చాలామంది. తాజాగా తన ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లాడు ఓ ప్రియుడు. అంతే.. వాటి దాడికి ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉజ్బెకిస్తాన్ దేశంలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లి పడుకుని వున్న 3 సింహాలతో సెల్ఫీ దిగాడు. అవి నిశ్శబ్దంగా వుండటాన్ని చూసి.. సింబా సైలెంటుగా వుండూ అంటూ మెల్లగా అరిచాడు. అంతే... ఆ అరుపు విని ఆ 3 సింహాలు అతడిపై దాడి చేసాయి. దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments