ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు

ఐవీఆర్
శుక్రవారం, 3 జనవరి 2025 (16:15 IST)
సెల్ఫీల పిచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తోంది. కొంతమందిని చావు చివరి వరకూ తీసుకుని వెళ్తోంది. ఈ వార్తలను చూసైనా పాఠాలు నేర్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి తప్పులను చేస్తూ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు చాలామంది. తాజాగా తన ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లాడు ఓ ప్రియుడు. అంతే.. వాటి దాడికి ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉజ్బెకిస్తాన్ దేశంలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లి పడుకుని వున్న 3 సింహాలతో సెల్ఫీ దిగాడు. అవి నిశ్శబ్దంగా వుండటాన్ని చూసి.. సింబా సైలెంటుగా వుండూ అంటూ మెల్లగా అరిచాడు. అంతే... ఆ అరుపు విని ఆ 3 సింహాలు అతడిపై దాడి చేసాయి. దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments