Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండేకు కోవిడ్ పాజిటివ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (18:26 IST)
రోజూ కరోనా కేసులు దేశంలో పెరిగిపోతున్న వేళ.. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆమె ఇవాళ ట్విటర్లో వెల్లడించారు.
 
''నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాను. నేను ఇటీవల చాలామంది కరోనా బాధితులను కలుసుకున్నాను. అక్కడే నాకు ఇన్ఫెక్షన్ సోకి ఉండాలి..'' అని ఆమె పంకజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments