Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండేకు కోవిడ్ పాజిటివ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (18:26 IST)
రోజూ కరోనా కేసులు దేశంలో పెరిగిపోతున్న వేళ.. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆమె ఇవాళ ట్విటర్లో వెల్లడించారు.
 
''నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాను. నేను ఇటీవల చాలామంది కరోనా బాధితులను కలుసుకున్నాను. అక్కడే నాకు ఇన్ఫెక్షన్ సోకి ఉండాలి..'' అని ఆమె పంకజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments