Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండేకు కోవిడ్ పాజిటివ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (18:26 IST)
రోజూ కరోనా కేసులు దేశంలో పెరిగిపోతున్న వేళ.. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆమె ఇవాళ ట్విటర్లో వెల్లడించారు.
 
''నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాను. నేను ఇటీవల చాలామంది కరోనా బాధితులను కలుసుకున్నాను. అక్కడే నాకు ఇన్ఫెక్షన్ సోకి ఉండాలి..'' అని ఆమె పంకజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments