Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్ పైన కసితో జో బైడెన్ కి గుద్దేసిన అమెరికన్లు

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:42 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో డెమొక్రెటికి అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖరారైంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో బైడెన్ ముందుకు దూసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు రాగా, బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు.
 
ఇక ఎన్నికల ఫలితాలపై జో బైడెన్ స్పంధించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం ఉందని తుది ఫలితం వచ్చేవరకు ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపుపై బైడెన్ స్పందిస్తూ ట్రంప్ పైన దాదాపు 40 లక్షల ఓట్ల మెజారిటితో గెలువబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
తమ పార్టీకి 7.5 కోట్ల ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ వ్యక్తికి కూడా ఇన్ని ఓట్లు పోలవ్వలేదని తెలిపారు. మరో వైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులపై బైడెన్ స్పందించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపడుతానని బైడెన్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments