Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాంకాంగ్‌ లో భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:12 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. భారత్‌ నుండి వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుండి మే 3 వరకు భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు విమానా యాన శాఖ వర్గాలు తెలిపాయి.

భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ నుండి వచ్చే విమానాలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ముంబయి, ఢిల్లీ నుండి వెళ్లిన రెండు విస్టారా విమానాల్లోని 50 మంది ప్రయాణికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణైందని.. దీంతో ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే హాంకాంగ్‌కు వచ్చే ఇతర దేశాల ప్రయాణికులు కూడా కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలని తెలిపింది. కాగా, ఈ అంశంపై విస్టారాను ప్రశ్నించగా స్పందించలేదని మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments