Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 రోజుల శిశువును బలిగొన్న కరోనా.. అత్యంత పిన్న కరోనా బాధితుడిగా..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (17:46 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో.. దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనాతో మృతి చెందారు. తాజాగా కరోనా వైరస్‌తో 29 రోజులు పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని బటంగస్ ప్రావిన్స్‌కు చెందిన 29 రోజుల శిశువు కరోన బారినపడి పుట్టి నెల కూడా గడవకుండానే ఊపిరి విడిచింది.
 
 ప్రపంచంలో కోవిడ బారినపడి మృతిచెందిన అత్యంత పిన్న కరోనా బాధితుడు ఈ శిశువే కావడం గమనార్హం. కరోనా సోకడంతో శిశువుకు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో డాక్టర్లు ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో చికిత్స్ అందించారు. 
 
అయినా కూడా చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. మొన్నీమధ్య ఫిలిప్పీన్స్‌లో ఇంతకుముందు ఏడేళ్ల చిన్నారి కూడా కరోనా వైరస్ సోకి మరణించిన సంగతి తెలిసిందే. రోగనిరోధక వ్యవస్థ సంక్రమణకు అతిగా స్పందించి శరీర అవయవాలను దెబ్బతీసినప్పుడు ఆ బిడ్డకు ప్రాణహాని తప్పలేదని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments