Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ లక్ష్మీకటాక్షం: ఒకే లాటరీ.. రూ.16కోట్లు గెలిచాడు.. అంతా భార్య అలక వల్లే..! (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (18:08 IST)
శ్రీ లక్ష్మీ కటాక్షం అలా వుంటుంది. ఒకేసారి రెండు లాటరీలు తగలడంతో రూ.16కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా ఒకే నెంబర్ లాటరీ టికెట్ కొంటోంది. అయితే ఆ జంటకు నిరాశ తప్పలేదు. దీంతో తమ అదృష్టం ఇంతే అని సరిపెట్టుకున్నారు. 
 
ఓ రోజు తన పేరు మీద లాటరీ టికెట్ తీసుకోలేదని భార్య కోపంతో రగిలి అలిగింది. దీంతో ఆమె మొహంలో చిరునవ్వును చూడాలన్న కోరికతో ఆమె పేరు మీదే మరుసటి వారం రెండు లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు భర్త. అదృష్టం తలుపు తట్టడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యారు ఈ దంపతులు. 
 
అయితే గత వారం భార్య తన పేరు మీద లాటరీ తీసుకోవడం మరిచిపోయానని.. దీంతో తన భార్య తనపై అలిగిందని.. తన అలకను తీర్చడానికి తన పేరు మీదే ఈ వారం రెండు టిక్కెట్లను కొన్నానని ఆ భర్త చెప్పాడు. ఒక టికెట్ నెంబరు సెర్చ్ చేయగా వన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు తెలిసింది. 
 
ఆ తర్వాత రెండో టికెట్ నెంబర్ కూడా చూడగా దానికి లాటరీ తగలిందని ఆ భర్త హర్షం వ్యక్తం చేశాడు. రెండో టికెట్ నెంబర్ కూడా చూడగా దానికి లాటరీ తగలింది. మొత్తంగా రెండు టికెట్లకు కలిపి 2 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ విషయాన్ని భార్యకు చెబితే ఎగిరి గంతులేసిందని వెల్లడించాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments