Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా డార్లింగ్ నదిలో చేపలన్నీ తేలిపోయాయి... ఏమైంది?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (17:40 IST)
ఆస్ట్రేలియా నగరంలో డార్లింగ్ నదిలో దారుణం జరిగింది. ఈ నదిలోని వేలాది చేపలు, నీటిలో నివసించే జీవరాశులు నశించిపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల డార్లింగ్ నదిలోని చేపల్ని చనిపోవడం.. నీటిపై తేలియాడటం చూసిన జనమంతా షాక్ అయ్యారు. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో.. ఆస్ట్రేలియాలోని కరువు కారణంగా, భారీ ఉష్ణోగ్రతలతో నదిలోని చేపలు చనిపోయినట్లు తేలింది. 
 
ఉష్ణోగ్రతలో మార్పు, ఆక్సిజన్ శాతం తగ్గడం, ఆల్కా విషపూరితంగా మారడంతో చేపలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డాయని.. తద్వారా చనిపోయానని పరిశోధకులు తెలిపారు. అలాగే ఆస్ట్రేలియాలో ఏర్పడిన ఉష్ణోగ్రత మార్పుకు 40కి పైబడిన గుర్రాలు కూడా మృతి చెందాయి. గత 1939వ సంవత్సరానికి తర్వాత ఆస్ట్రేలియాలో ఇలాంటి ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తున్నాయని.. ఎండలు మండిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments