Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీభత్సం సృష్టించిన రాయ్ టైఫూన్ తుఫాను : 75 మంది మృతి

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (10:03 IST)
ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ టైఫూన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి దాదాపు 75 మందికిపై ప్రజలు మృత్యువాతపడ్డారు. అలాగే, ఆ దేశంలోని అనేక ద్వీపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. 
 
బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితులకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దక్షిణ, మధ్య ప్రాంతాలను తుఫాను ధ్వంసం చేయడంతో 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను వదిలి పారిపోయారు. తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఇళ్ళపై పైకప్పులు కూలిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments