Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీలో ఘోరం - పెట్రోల్ ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:08 IST)
హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో ఘోరం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ ఒటి పేలడంతో ఏకంగా 50 మంది సజీవదహనమయ్యారు. ఈ మృతులను గుర్తించడం కూడా సాధ్యపడలేదు. ప్రమాద స్థలంలో ఒక శవాలతో శ్మశానంగా మారిపోయింది. 
 
దీనిపై ఆ నగర డిప్యూటీ మేచర్ పాట్రిక్ అల్మోనోర్ స్పందిస్తూ, హైటియన్ నగరంలో ఈ గ్యాస్ ట్యాంకర్ పేలిందని చెప్పారు. ఈ ప్రమాద స్థలంలో 50 నుంచి 54 వరకు సజీవంగా దహనమవడం చూశామని తెలిపారు. 
 
అలాగే, ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న అనేక గృహాలు కూడా కాలిపోయాయి. మృతులను గుర్తించడం, వారి వివరాలను తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారిందని ఆయన చెప్పారు. ఇటీవల హైతీ దేశంలో కొన్ని ముఠాలు గ్యాప్ పైప్ లైన్లను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ ఇంధన కొరత ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments