Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో వర్ష బీభత్సం - కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (08:54 IST)
నేపాల్ దేశంలో భారీ వర్ష బీభత్స కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో సంభవించిన వేర్వేరు సంఘటనల్లో 17 మంది మృతి చెందారు. మరో 11 మందిని రెవెన్యూ సిబ్బంది రక్షించారు. 
 
క్షతగాత్రులను హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, భారీ వర్షాల కారణంగా గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. అనేక రహదారుల్లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ వర్ష బీభత్సం కారణంగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments