Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో వర్ష బీభత్సం - కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (08:54 IST)
నేపాల్ దేశంలో భారీ వర్ష బీభత్స కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో సంభవించిన వేర్వేరు సంఘటనల్లో 17 మంది మృతి చెందారు. మరో 11 మందిని రెవెన్యూ సిబ్బంది రక్షించారు. 
 
క్షతగాత్రులను హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, భారీ వర్షాల కారణంగా గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. అనేక రహదారుల్లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ వర్ష బీభత్సం కారణంగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments